పోస్ట్‌లు

సెప్టెంబర్, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

ఘ‌నంగా ముగిసిన‌ నర్సింగ్ విద్యార్థుల రాష్ట్ర సదస్సు

చిత్రం
  ప్ర‌తిభ‌తో మైమ‌ర‌పించిన యువ‌త‌ - టాలెంట్‌తో మెప్పించిన న‌ర్సింగ్ విద్యార్థులు – ఘ‌నంగా ముగిసిన‌ నర్సింగ్ విద్యార్థుల రాష్ట్ర సదస్సు విశాఖపట్నం, సెప్టెంబర్ 24:   ఆంధ్ర విశ్వవిద్యాలయం కన్వెన్షన్ సెంటర్ వేదికగా 31 వ ఎస్ ఎన్ ఏ ఐ ద్వై వార్షిక ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర స్థాయి సదస్సు 2025 ఘ‌నంగా ముగిసింది. ట్రైన్డ్ నర్సస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ శాఖ ఈ కార్యక్రమాన్ని లెర్నింగ్ టుడే లీడింగ్ టుమారో ద జర్నీ ఆఫ్ ఏ నర్సింగ్ స్టూడెంట్ అనే అంశంపై స‌ద‌స్సును నిర్వ‌హించింది. ముందుగా ఫ్లోరెన్స్ నైటేంగిల్ చిత్ర‌ప‌టానికి పూల‌మాల వేసి నివాళులు అర్పించారు.  రెండు రోజుల కార్య‌క్ర‌మంలో భాగంగా రాష్ట్ర న‌లుమూల‌ల నుంచి  హాజ‌రైన దాదాపు మూడువేల మంది విద్యార్థులు ఉత్సాహంగా రెండు రోజుల రాష్ట్ర స‌ద‌స్సులో ఉత్సాహంగా భాగ‌స్వాముల‌య్యారు.  టి.ఎన్.ఎ.ఐ ఆంధ్ర ప్రదేశ్ శాఖ అధ్యక్షురాలు డాక్టర్ సి.ఆర్ షంషీర్ బేగం మాట్లాడుతూ విశాఖ వేదికగా నిర్వహించిన రెండు రోజుల సదస్సు విజ‌య‌వంతం కావ‌డం ప‌ట్ల హ‌ర్షం వ్య‌క్తం చేశారు. విద్యార్థుల భాగ‌స్వామ్యం, వారి స‌మ‌న్వ‌యంతో కార్య‌క్ర‌మాన్ని విజ‌య...

నైపుణ్యాల‌తో మెరుగైన ఉపాధి అవ‌కాశాలు ల‌భిస్తాయి

చిత్రం
 నైపుణ్యాల‌తో మెరుగైన ఉపాధి అవ‌కాశాలు ల‌భిస్తాయి - విద్య ఉన్న‌త‌ అవ‌కాశాల‌ను క‌ల్పిస్తుంది - డిగ్రీతో పాటు నైపుణ్యాల‌ను అందిపుచ్చుకోవాలి - న‌ర్సింగ్ విద్యార్థుల‌కు విదేశాల‌లో సైతం మెరుగైన అవ‌కాశాలు – విశాఖ వేదికగా ప్రారంభమైన నర్సింగ్ విద్యార్థుల రెండు రోజుల రాష్ట్ర సదస్సు విశాఖపట్నం, సెప్టెంబర్ 24:  నైపుణ్యాల‌తో మెరుగైన ఉపాధి అవ‌కాశాలు ల‌భిస్తాయ‌ని విశాఖ పార్ల‌మెంట్ స‌భ్యులు ఎం.శ్రీ భ‌ర‌త్ అన్నారు. బీచ్ రోడ్ లోని ఆంధ్ర విశ్వవిద్యాలయం కన్వెన్షన్ సెంటర్ వేదికగా 31 వ ఎస్ ఎన్ ఏ ఐ ద్వై వార్షిక ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర స్థాయి సదస్సు 2025 ప్రారంభమైంది. ట్రైన్డ్ నర్సస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ శాఖ ఈ కార్యక్రమాన్ని లెర్నింగ్ టుడే లీడింగ్ టుమారో ద జర్నీ ఆఫ్ ఏ నర్సింగ్ స్టూడెంట్ అనే అంశంపై నిర్వహిస్తోంది. ముందుగా ఫ్లోరెన్స్ నైటేంగిల్ చిత్ర‌ప‌టానికి పూల‌మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సంద‌ర్భంగా  ఎంపీ శ్రీ భ‌ర‌త్ మాట్లాడుతూ విద్య మెరుగైన అవ‌కాశాలను క‌ల్పిస్తుంద‌న్నారు. కేవ‌లం డిగ్రీ పొంద‌డానికే ప‌రిమితం కాకుండా ఉపాధికి అవ‌స‌ర‌మైన నైపుణ్యాల‌ను సైతం అందిపుచ్చుకోవాల్సిన ...

నేటి నుంచి న‌ర్సింగ్ విద్యార్థుల రాష్ట్ర‌ స‌ద‌స్సు ప్రారంభం

చిత్రం
 నేటి నుంచి న‌ర్సింగ్ విద్యార్థుల రాష్ట్ర‌ స‌ద‌స్సు ప్రారంభం  - ఏయూ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్ వేదిక‌గా రెండు రోజుల కార్య‌క్ర‌మాలు - న‌ర్సింగ్ విద్యార్థుల ప్ర‌తిభ‌ను ప్రోత్స‌హించ‌డం ల‌క్ష్యం విశాఖపట్నం సెప్టెంబర్ 22:  ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం క‌న్వెన్ష‌న్ సెంట‌ర్ వేదిక‌గా ది ట్రైన్డ్ నర్సస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(టి.ఎన్‌.ఏ.ఐ) ఆంధ్ర‌ప్రదేశ్ ప్రాంతీయ శాఖ ఆధ్వర్యంలో 24, 25 తేదీల్లో రెండు రోజుల‌పాటు న‌ర్సింగ్ విద్యార్థుల ద్వైవార్షిక రాష్ట్ర స్థాయి కాన్ఫరెన్స్- 2025ను నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ మిడ్ వైఫ్ కౌన్సిల్ రిజిస్ట్రార్‌, టి.ఎన్‌.ఏ.ఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి ప్రొఫెసర్ కె. సుశీల తెలిపారు. సోమవారం సాయంత్రం రామ్ నగర్ లోని ఒక హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాన్ఫరెన్స్ వివరాలను ఆమె వెల్లడించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం కన్వెన్షన్ సెంటర్ వేదికగా రెండు రోజులపాటు  లెర్నింగ్ టుడే, లీడింగ్ టుమారో జ‌ర్నీ ఆఫ్ న‌ర్సింగ్ స్టూడెంట్స్ అనే అంశంపై స‌ద‌స్సును నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. విద్యార్థుల‌లో సామ‌ర్ధ్యాల‌ను వెలికితీసి, వారిలో నాయ‌క‌త్వాన్ని ప్రోత్సంహించే విధంగా రెం...

సివిల్ ఇంజనీరింగ్ లో లావణ్య రేఖకు డాక్టరేట్

చిత్రం
 సివిల్ ఇంజనీరింగ్ లో లావణ్య రేఖకు డాక్టరేట్ ఆంధ్రవిశ్వవిద్యాలయం సివిల్ ఇంజినీరింగ్ విభాగం పరిశోధన విద్యార్థిని  పైలా లావణ్య రేఖకు డాక్టరేట్ లభించింది.  సివిల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి ఆచార్య సి.ఎన్.వి. సత్యనారాయణ రెడ్డి  మార్గదర్శకత్వంలో రహదారుల నిర్మాణంలో నేలపై భాగంలో ఉండే మట్టి (సబ్గ్రేడ్ సాయిల్ స్ట్రెంత్) నాణ్యత, పటిష్టతను గుర్తించడానికి సులభమైన విధానాలను రూపొందించినందుకు డాక్టరేట్ లభించింది.ఈ సందర్భంగా ఏయూ వీసీ ఆచార్య జి.పి రాజశేఖర్ నుంచి డాక్టరేట్ ఉత్తర్వులను పరిశోధక విద్యార్థిని లావణ్య రేఖ అందుకున్నారు. రిజిస్ట్రార్ ఆచార్య కె. రాంబాబు, డీన్ అకాడమిక్స్ ఆచార్య కె. శ్రీనివాస రావు, డిపార్ట్మెంట్ హెడ్ ఆచార్య సి.ఎన్.వి. సత్యనారాయణ రెడ్డి, సివిల్ ఇంజినీరింగ్ విభాగ అధ్యాపకులు, పరిశోధకులు  అభినందించారు. "Development of Correlation Equations between California Bearing Ratio (CBR) and Dynamic Cone Penetration Index (DCPI) for Clayey silty sand/ Silty sand and Clays of Low and Intermediate Compressibility” అనే అంశం పై లావణ్య రేఖ సమర్పించిన సిద్ధాంత వ్యాసానికి డాక్టరేట్...

encourage the talents of nursing students

చిత్రం
  Two-day state-level conference for nursing students begins today • Two-day event to be held at AU Convention Centre • The aim is to encourage the talents of nursing students Visakhapatnam, September 22: Professor K. Susila, Registrar of the Andhra Pradesh Nursing and Midwives Council and State Secretary of The Trained Nurses Association of India (TNAI), announced that the TNAI Andhra Pradesh branch will host a two-day 31 st SNAI Biennial AP state conference for nursing students on the 24th and 25th at the Andhra University Convention Center. She revealed the conference details at a press conference on Monday evening in a hotel in Ram Nagar. The two-day conference, titled 'Learning Today, Leading Tomorrow: Journey of A Nursing Student,' will be held at the Andhra University Convention Center. The events will focus on developing students' skills and fostering leadership. This will be an unforgettable event in the lives of the nursing students. The Vice-Chancellor of NTR...

న‌ర్సింగ్ విద్యార్థుల ప్ర‌తిభ‌ను ప్రోత్స‌హించ‌డం ల‌క్ష్యం

చిత్రం
 నేటి నుంచి న‌ర్సింగ్ విద్యార్థుల రాష్ట్ర‌ స‌ద‌స్సు ప్రారంభం  - ఏయూ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్ వేదిక‌గా రెండు రోజుల కార్య‌క్ర‌మాలు - న‌ర్సింగ్ విద్యార్థుల ప్ర‌తిభ‌ను ప్రోత్స‌హించ‌డం ల‌క్ష్యం విశాఖపట్నం సెప్టెంబర్ 22:  ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం క‌న్వెన్ష‌న్ సెంట‌ర్ వేదిక‌గా ది ట్రైన్డ్ నర్సస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(టి.ఎన్‌.ఏ.ఐ) ఆంధ్ర‌ప్రదేశ్ ప్రాంతీయ శాఖ ఆధ్వర్యంలో 24, 25 తేదీల్లో రెండు రోజుల‌పాటు న‌ర్సింగ్ విద్యార్థుల ద్వైవార్షిక రాష్ట్ర స్థాయి కాన్ఫరెన్స్- 2025ను నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ మిడ్ వైఫ్ కౌన్సిల్ రిజిస్ట్రార్‌, టి.ఎన్‌.ఏ.ఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి ప్రొఫెసర్ కె. సుశీల తెలిపారు. సోమవారం సాయంత్రం రామ్ నగర్ లోని ఒక హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాన్ఫరెన్స్ వివరాలను ఆమె వెల్లడించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం కన్వెన్షన్ సెంటర్ వేదికగా రెండు రోజులపాటు  లెర్నింగ్ టుడే, లీడింగ్ టుమారో జ‌ర్నీ ఆఫ్ న‌ర్సింగ్ స్టూడెంట్స్ అనే అంశంపై స‌ద‌స్సును నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. విద్యార్థుల‌లో సామ‌ర్ధ్యాల‌ను వెలికితీసి, వారిలో నాయ‌క‌త్వాన్ని ప్రోత్సంహించే విధంగా రెం...

ఒప్పో ఇండియా ఎఫ్31 5జీ సిరీస్ ఆవిష్కరణ

చిత్రం
  మృదువైన, శక్తివంతమైన పని తీరుతో  ఒప్పో ఇండియా ఎఫ్31 5జీ సిరీస్ ఆవిష్కరణ మృదువైన, శక్తివంతమైన, మన్నికైన పనితీరుతో ఒప్పో ఇండియా ఎఫ్31 5జి సిరీస్‌ను విశాఖ నగరంలో ఆవిష్కరించింది.  సంస్థ ప్రతినిధి  ఉపాస‌న మాట్లాడుతూ  భారతదేశంలో మన్నిక, సున్నితమైన పనితీరు అవసరాన్ని తీర్చడానికి రూపొందించబడింది. ఈ కొత్త సిరీస్ మూడు మోడల్స్‌లో అందుబాటులో కలవు. ఎఫ31 ప్రో+, ఎఫ్31ప్రో, ఎఫ్31. దీర్ఘకాలిక బ్యాటరీ, మెరుగైన వేడి నిర్వహణ, అధునాతన కనెక్టివిటీతో ఇవి రూపొందాయి. ఈ అప్‌గ్రేడ్‌లతో ఎఫ్31 5జీ సిరీస్ భారతదేశంలో రూ.35,000 లోపు అత్యంత సున్నితమైన, అత్యంత మన్నికైన స్మార్ట్‌ఫోన్ శ్రేణిగా నిలిచింది. వినియోగదారులు తమ ఫోన్‌లను తరచుగా పడవేస్తున్నట్లు అంగీకరించారు. ఎఫ్31 5జీ సిరీస్ దీనిని నేరుగా పరిష్కరిస్తుంది. ఈ వరుసలో 360° కవచం ఉంటుంది, ఇది బహుళ-పొరల గాలి సంచి నిర్మాణంతో ఉంటుంది, అంతర్గత. భాగాలను బాహ్య  ప్రభావం  నుంచి కాపాడుతుంది. బయట దూళి నుంచి, నీటిలో మునిగినప్పుడు, 80°సెంటీగ్రెడ్ వరకు ఉష్ణోగ్రతలలో ఉన్న అధిక పీడన నీటిజెట్లను కూడా సమర్ధవంతంగా నిరోధిస్తాయి. దుకాణదారుడు జిడ్డుగల వేళ్...

కుంగ్ ఫు లో బ్లాక్ బెల్ట్ అందుకున్న డా. ఆడారి కిషోర్ కుమార్

చిత్రం
 బోధిధర్మ యుద్ధ కళాక్షేత్రం ఆధ్వర్యంలో బెల్ట్ టెస్ట్  కుంగ్ ఫు లో బ్లాక్ బెల్ట్ అందుకున్న  డా. ఆడారి కిషోర్ కుమార్     బోధిధర్మ యుద్ధ కళాక్షేత్రం ఆధ్వర్యంలో ఆదివారం నాడు శివాజీ పార్కులో  బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ కార్యక్రమం నిర్వహించారు. సుమారు 150 మంది విశాఖ శ్రీకాకుళ విద్యార్థులు బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ హాజరయ్యారు. ఈ కార్యక్రమం కు ముఖ్య అతిథి గా లెఫ్టినెంట్ కల్నల్ శ్రీ నీరజ్ కుమార్ గారు విచ్చేసి మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులు ను గొప్ప శక్తి వంతులుగా తీర్చిదిద్దుతుంది అని పేర్కొన్నారు, గౌరవ అతిథి గా విశాఖ ఈస్ట్ డివిజన్ ACP శ్రీ లక్ష్మణ మూర్తి గారు విచ్చేసి చిన్న వయసు నుండి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం ద్వారా విద్యార్థులు ఆత్మరక్షణ,క్రమశిక్షణ మంచిగా అలవర్చుకోగలరని పేర్కొన్నారు. BYKK వ్యవస్థాపకులు గ్రాండ్ మాస్టర్ శ్రీ దయామయ గారు గౌరవ అతిథి గా విచ్చేసి మార్షల్ ఆర్ట్స్ అనేవి విద్యార్థి కి గొప్ప వరం అని దీని ద్వారా క్రమశిక్షణ,ఆత్మ స్థైర్యం పెరుగుతాయని పేర్కొన్నారు, కర్షక దేవోభవ సంస్థ జాతీయ అధ్యక్షులు  డా. ఆడారి కిషోర్ కుమార్ గారు మాట్లాడుతూ విద్యార్థులు తప...

సినీ పరిశ్రమ ఆంధ్రాకి తరలిరావాలి

చిత్రం
  సినీ పరిశ్రమ ఆంధ్రాకి తరలిరావాలి  -చిన్న కళాకారులకు ఉపాధి కలుగుతుంది -ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది   -  మిషన్ కర్షకదేవోభవ  జాతీయ అధ్యక్షులు   - డాక్టర్ ఆడారి కిషోర్ కుమార్   విశాఖపట్నం, సెప్టెంబర్ 18 హైదరాబాద్ కే పరిమితం అవుతున్న తెలుగు సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ కు  తరలిరావాలని మిషన్ కర్షకదేవోభవ జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఆడారి కిషోర్ కుమార్ కోరారు. విజయవాడలోని కె.ఎల్ యూనివర్సిటీలో వీబీ ఎంటర్టైన్మెంట్స్ ఆధ్వర్యంలో జరిగిన 5వ వెండితెర అవార్డుల కార్యక్రమంలో  పాల్గొన్న ఆయన కళాకారులను ఉద్దేశించి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా కళాకారులు ఉన్నా, సరైన అవకాశాలు లేక జీవనం కూడా సాగించలేని పరిస్థితుల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా షూటింగులకు అనువైన ప్రదేశాలు ఆంధ్రాలో ఉన్నప్పటికీ పెద్ద స్థాయిలో సినిమా నిర్మాణాలు జరగడం లేదని తెలిపారు.  ఆంధ్రలో కూడా సినిమా చిత్రీకరించి ఇక్కడ కళాకారులకు ఊతమివ్వాలని కోరారు.  దీని వల్ల ప్రభుత్వానికి ఆదాయం సమాకూరుతుందని చెప్పారు. ప్రభుత్వ పరంగా కూడా చిన్న  కళాకారులకు అవార్డులు ప్రధానం చే...