హిందీ సలహా సభ్యునిగా ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్

ఆర్థిక మంత్రిత్వ శాఖ హిందీ సలహా సభ్యునిగా ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్

భారత ప్రభుత్వ  ఆర్థిక మంత్రిత్వ శాఖ హిందీ సలహా సభ్యునిగా ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్  నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గజట్ లో ప్రకటించింది. ఆర్ధిక మంత్రి అధ్యక్షతన ఏర్పాటైన ఈ సంఘం లో యార్లగడ్డ మూడు సంవత్సరాలు సేవలు అందిస్తారు. మంత్రిత్వశాఖ లో రాజభాష హిందీ కి సంబంధించి ఆయనసలహాలు ఇస్తారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చిత్ర కళ...భళా...

ఏయూ సిఈ పూర్వ‌విద్యార్థుల స‌మావేశం 7న

టేకి జయ రక్షితకు సివిల్ ఇంజనీరింగ్ లో డాక్టరేట్