పోస్ట్‌లు

ఆగస్టు, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

Dr. B.R. Ambedkar Chair, Andhra University Strengthens Outreach in Adopted Villages

చిత్రం
  Dr. B.R. Ambedkar Chair, Andhra University Strengthens Outreach in Adopted Villages The Dr. B.R. Ambedkar Chair, Andhra University, under the leadership of Prof. M. James Stephen, Chair Professor, organized a meeting at Pinagadi village with the active participation of village leaders, elders, and volunteers from the adopted villages—Pinagadi, Gorapalli, Rampuram, Karakavanipalem, and Kotnivanipalem. Representatives including B. Bhagavan Jayaram (President, Pinagadi), Gorapalli Srinu (Sarpanch, Gorapalli), Reddy Narayana Rao (Ex-ZPTC Floor Leader, Rampuram), and K. Ramu Naidu (Janasena Mandal President, Karakavanipalem), along with other community leaders and party representatives, attended the meeting. Volunteers of the Ambedkar Chair also participated actively, reflecting the collaborative nature of the initiative. Prof. Stephen reviewed the ongoing activities of the Chair in these villages, which have been under its fold for the past few years, and discussed the roadmap for th...

విద్య విభాగం ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం

చిత్రం
  దేశమే ముఖ్యం అనే నినాదంతో యువత ముందుకు సాగాలి  హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహణ దేశ అభ్యున్నతి, వికాసం ప్రధాన లక్ష్యంగా యువత ముందుకు సాగాలని ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యా విభాగాధిపతి ఆచార్య టి. షారోన్ రాజు అన్నారు. విద్యావిభాగమా ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఈరోజు ఉదయం ఏయూ లోని అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా ఆచార్య షారోన్ రాజు మాట్లాడుతూ భారత దేశంలో జన్మించిన ప్రతి వ్యక్తి దేశ సమగ్రతకు కృషి చేస్తూ, అభివృద్ధికి చోదక శక్తిగా మారాలని పిలుపునిచ్చారు. యువతరం తమ జ్ఞానాన్ని, మేధస్సును నూతన ఆవిష్కరణలు చేసే దిశగా వినియోగించాలని తద్వారా సాంకేతికంగా భారతదేశం అగ్రగామిగా నిలుస్తుంది అన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు యువత విద్యావంతులు కావాల్సిన అవసరం ఉందని చెప్పారు.  దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సూచించారు. భారతదేశ స్వాతంత్ర సముపార్జన లో ఎన్నో త్యాగాలు చేసిన మహనీయులను స్మరించుకోవడం వారి సేవలను గుర్తు చేసుకుంటూ వారు అందించిన స్ఫూర్తిని ముందుకు తీసుకు వెళ్లడం ఎంతో అవసరమని అన్నారు మన్యం వీరుడు గా స్వాతంత్ర పోరాటయోధుని గా ఎం...

యువతలో దేశభక్తి పెంపొందించాలి

చిత్రం
  యువతలో దేశభక్తి పెంపొందించాలి స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా ఈరోజు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిపాలన భవనం వద్ద నుంచి 400 అడుగుల భారీ జాతీయ పతాకాన్ని పట్టుకొని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉద్యోగులు , విద్యార్థులు , ఎన్.సి.సి వలంటీర్లు ర్యాలీలో   ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఏయూ వైస్ ఛాన్సలర్ ఆచార్య జి.పి రాజశేఖర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ ఆచార్య రాజశేఖర్ మాట్లాడుతూ యువతలో దేశభక్తిని పెంపొందించే విధంగా అటువంటి కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతోందన్నారు. భారీ జాతీయ పతాకంతో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉద్యోగులు , విద్యార్థులు ఈ ర్యాలీలో పాల్గొంటున్నారని చెప్పారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఎన్.సి.సి , ఎన్ ఎస్ ఎస్ ఆధ్వర్యంలో యువతను భాగస్వామ్యం చేస్తూ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దేశభక్తిని పెంపొందించడమే లక్ష్యంగా ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించామని చెప్పారు.   కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య ఎన్. కిషోర్ బాబు , రిజిస్ట్రార్ ఆచార్య ఇ.ఎన్ ధనుంజయరావు , డీన్ కె.రమా సుధ , ఎస్ హరినాథ్ , ...

యువత ఉన్నత లక్ష్యంతో ముందుకు సాగాలి

చిత్రం
  యువత  ఉన్నత లక్ష్యంతో ముందుకు సాగాలి   క్రూజ్ కాలినరీ అకాడమీ నూతన విభాగాలు ప్రారంభం రాష్ట్ర యువతకు ఉపాధి కల్పన లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుందని ఈ ప్రక్రియలో ఉపాధి కల్పనకు దోహదపడే సంస్థలకు వ్యవస్థలకు ప్రభుత్వపరంగా సంపూర్ణ సహకారం అందిస్తామని ప్రభుత్వ విప్ విశాఖ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గణబాబు అన్నారు. శనివారం సాయంత్రం బీచ్ రోడ్ లోని అంబికా శ్రీ గ్రీన్ హోటల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యువతకు ఉపయుక్తంగా నిలిచే నాలుగు శాఖలను ఆయన ప్రారంభించారు. వీటికి సంబంధించిన లోగో పోస్టర్లను ఆవిష్కరించారు. యువతకు విద్య, ఉపాధిని అందించే విధంగా కృషి చేస్తున్న యాజమాన్యాన్ని అభినందించారు. ప్రభుత్వపరంగా అవసరమైన సహకారాన్ని అందిస్తామని చెప్పారు. యువతకు నాణ్యమైన విద్యతోపాటు మెరుగైన ఉపాధి అవకాశాలను అందించే దిశగా కృషి చేస్తామని క్రూజ్ కాలినరీ అకాడమీ( CCA ) వ్యవస్థాపకులు టేకి ప్రభాకర్, అదిబ రూహి సయ్యద్ లు తెలిపారు.  దీనిలో భాగంగా తమ సంస్థ సీసీఏ ఆధ్వర్యంలో మేనేజ్మెంట్ విద్య అందించడం, గల్ఫ్ లో ఉద్యోగాలు కల్పించే ఏజెన్సీ ప్రారంభోత్సవం, విదేశీ విద్యలో యువతకు అవగాహన సహకారం అందించడం, నౌకల్లో...