పోస్ట్‌లు

జనవరి, 2026లోని పోస్ట్‌లను చూపుతోంది

ఒప్పో ఇండియా రెనో15 సిరీస్ ఆవిష్కరణ

చిత్రం
  ఒప్పో ఇండియా రెనో15 సిరీస్ ఆవిష్కరణ - ఏఐ పోర్టెరైట్ కెమెరా, పూర్ టోన్ టెక్నాలజీ - పాపౌట్ ఫీచర్లతో ట్రావెల్ ఫొటోగ్రఫీకి చిరునామా      విశాఖపట్నం, జనవరి 21:  ఒప్పో ఇండియా ఈ రోజు తన ప్రీమియం రెనో15 సిరీస్‌ను మూడు వేరియంట్‌లతో రెనో15 ప్రో, రెనో15 ప్రో మినీ,  రెనో15 ఆవిష్కరించింది. బీచ్‌రోడ్డులో ఒక హోట‌ల్‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో కొత్త సీరీస్ ఫోన్ల‌ను సంస్థ ప్ర‌తినిధులు ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ యువ ప్రయాణికులు, ఫోటోగ్రఫీ ఇష్టపడే వారిని దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ సిరీస్లో ఆధునిక కెమెరా సిస్టమ్‌, ఇంటెలిజెంట్ ఏఐ, ఆకర్షణీయమైన డిజైన్ ఉన్నాయి. ప్రకృతి అంశాల ఇన్స్పిరేషన్ తో కలర్ ఫినిష్‌లు, ప్రపంచంలో తొలి హోలోఫ్యూజన్ టెక్నాలజీ తో, రెనో15 సిరీస్ కాంపాక్ట్, సౌకర్యవంతమైన ఆకృతిని బలమైన నిర్మాణ నాణ్యతతో కలిపి అందిస్తుంది. రెనో15 ప్రో, రెనో15 ప్రో మినీ 200ఎంపీ కెమెరాతో ఫోటోగ్రఫీని కొత్త స్థాయికి తీసుకెళ్తాయి. అద్భుతమైన క్లారిటీని అందిస్తాయి. దీన్ని 50ఎంపీ 3.5ఎక్స్ ఆప్టికల్ జూమ్ లెన్స్,  120ఎక్స్ డిజిటల్ జూమ్, పూర్ టోన్ ఇమేజింగ్ టెక్నాలజీ, ఏఐ ఎ...

ఏయూలో మెస్‌లు పూర్తిస్థాయిలో ప‌నిచేస్తున్నాయి

చిత్రం
  ఏయూలో మెస్‌లు పూర్తిస్థాయిలో ప‌నిచేస్తున్నాయి  - హాస్ట‌ల్ మెస్‌లు మూసివేయ‌లేదు -అస‌త్య ప్ర‌చారాల‌ను  న‌మ్మ‌వ‌ద్దు ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం, జ‌న‌వ‌రి 21: ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యంలో విద్యార్థుల మెస్‌లు అన్నీ పూర్తిస్థాయిలో తెరుచుకున్నాయ‌ని ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. మెస్‌లు మూసివేసార‌ని, మెస్‌ల‌కు తాళాలు వేసార‌ని వ‌స్తున్న వార్త‌లు, క‌థ‌నాలు అవాస్త‌వ‌మ‌న్నారు. సెల‌వులు అనంత‌రం హాస్ట‌ల్స్‌, మెస్‌ల‌ను పూర్తిస్థాయిలో అందుబాటులో తీసుకువ‌చ్చామ‌న్నారు. విద్యార్థుల‌కు మెస్‌ల‌లో భోజ‌నం అందిస్తున్న‌ట్లు చెప్పారు. దీనిపై కొంత మంది ఉద్దేశ‌పూర్వ‌కంగా అస‌త్య ప్ర‌చారం చేస్తున్నార‌ని, వీటిని న‌మ్మ‌వ‌ద్ద‌న్నారు. విద్యార్థుల‌కు ఎటువంటి అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా మెస్‌ల‌లో ఉద‌యం టిఫిన్‌, మ‌ద్యాహ్నం, రాత్రి భోజ‌నం అందించ‌డం జ‌రుగుతోంద‌న్నారు. విశ్వ‌విద్యాల‌యంలో సెల‌వులు ముగిసిన వెంట‌నే ఇంకా విద్యార్థుల పూర్థిస్థాయిలో వ‌ర్సిటీకి చేరుకోలేదని తెలిపారు. దీని కార‌ణంగా విద్యార్థుల‌కు కామ‌న్ మెస్‌ను ఏర్పాటు చేయ‌డం జ‌రుగుతుంద‌న్నారు. సైన్స్, ఆర్ట్స్ క‌ళాశాల‌ల ప‌రిధిలో విద్య...