ఓయాసిస్ ఫెర్టిలిటీ ‘జనని యాత్ర’ ప్రారంభం
ఓయాసిస్ ఫెర్టిలిటీ — విశాఖపట్నం నుండి ‘ జనని యాత్ర ’ ప్రారంభం సమాజంలో ఫెర్టిలిటీ అవగాహన పెంచే ఉద్యమం విశాఖపట్నం , 24 నవంబర్ 2025: తొలి విడతలో ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల్లో వేలాది జంటలకి ఆశను కల్పించి , అవగాహనను పెంచిన తర్వాత , భారతదేశంలో 16 సంవత్సరాలుగా నమ్మకమైన ఫెర్టిలిటీ నిపుణులుగా నిలిచిన ఓయాసిస్ ఫెర్టిలిటీ , రెండో విడత ‘ ఓయాసిస్ జనని యాత్ర ’ అనే దేశవ్యాప్త ఫెర్టిలిటీ అవగాహన కార్యక్రమాన్ని 24 నవంబర్ 2025 న విశాఖపట్నం నుండి ప్రారంభించింది . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ గారు మరియు , ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ గారు , అలాగే ఇతర విశిష్ట అతిథులు హాజరయ్యారు . ఈ ప్రచార ఉద్యమం స్థానిక సముదాయాలకు ఫెర్టిలిటీ అవగాహనను కల్పించి , తల్లిదండ్రులవాలనే ఆశ దిశగా మొదటి అడుగు వేయడానికి సహాయం చేయడమే లక్ష్యం తో ప్రారంభమైంది . ఆంధ్రప్రదేశ్ లో ఫెర్టిలిటీ రేటు 1.5 కి పడిపోవడం , ఇది 2.1 రీప్లేస్ మెంట్ స్థాయికి చాలా తక్కువ , ఈ ...